Exclusive

Publication

Byline

కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేసీఆర్, హరీశ్ రావ్ పిటిషన్లు - హైకోర్టులో వాదోపవాదనలు..!

Telangana,hyderabad, ఆగస్టు 21 -- కాళేశ్వరంపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్‌ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీశ్ రావ్ హైకోర్టులో వేర్వురుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ఇవాళ ఉన్నత న... Read More


తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్న ఏర్పాట్లు - 'పుష్కరిణి'లోకి భక్తులకు అనుమతి

భారతదేశం, ఆగస్టు 21 -- శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారి పుష్కరిణి మరమ్మతు పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఒక నెల ముందుగానే ఈ పనులు చేపట్టగా... తాజాగానే పన్నులన్నీ పూర్తయ్యాయి. బుధవారం... Read More


ఏపీలో డిగ్రీ అడ్మిషన్లు - కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం, ఈ లింక్ తో రిజిస్ట్రేషన్ చేసుకోండి

Andhrapradesh, ఆగస్టు 21 -- రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో భాగంగా.. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన విద్యార్థులు ఆగస్ట్ 26వ తేదీ ... Read More


ఇళ్లు లేని పేదలకు ఏపీ సర్కార్ శుభవార్త - అర్హులను గుర్తించేందుకు 15 రోజుల్లో సర్వే..!

Andhrapradesh, ఆగస్టు 21 -- రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి సొంతిళ్లు ఉండాలని... ఇందుకోసం తలపెట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల... Read More


కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం - కుంటలో ఈతకు దిగి ఆరుగురు చిన్నారులు మృతి

Andhrapradesh,kurnool, ఆగస్టు 20 -- కర్నూలు జిల్లాలో వర్షపు నీటితో నిండిన కుంటలో ఈతకు వెళ్లిన ఆరుగురు బాలురు నీట మునిగి చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉన్న చిగలి గ్రామంలోని పా... Read More


హైదరాబాద్‌లో మరో విషాదం - గణేశ్‌ విగ్రహం తరలిస్తుండగా ఇద్దరు మృతి

Telangana,hyderabad, ఆగస్టు 19 -- హైదరాబాద్ లో మరో విషాదం చోటు చేసుకుంది. జల్ పల్లి నుంచి పురాణపూల్ కు గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా ఇద్దరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన బండ్లగూడ పరిధిల... Read More


ఉచిత బస్సు పథకం : 4 రోజుల్లో 47 లక్షల మంది ప్రయాణం - కండక్లర్లకు సాఫ్ట్ కాపీని కూడా చూపించొచ్చు..!

Andhrapradesh, ఆగస్టు 19 -- ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ పథకం స్త్రీశక్తికి మంచి స్పందన కనిపిస్తోంది. రోజు రోజుకీ మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం ఒక్క రోజులోనే 18 లక్షల మందిక... Read More


ఉచిత బస్సు పథకం : 4 రోజుల్లో 47 లక్షల మంది ప్రయాణం - కండక్టర్లకు సాఫ్ట్ కాపీని కూడా చూపించొచ్చు..!

Andhrapradesh, ఆగస్టు 19 -- ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ పథకం స్త్రీశక్తికి మంచి స్పందన కనిపిస్తోంది. రోజు రోజుకీ మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం ఒక్క రోజులోనే 18 లక్షల మందిక... Read More


ఇగ్నోలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు - దరఖాస్తుల గడువు పొడిగింపు, చివరి తేదీ ఇదే

Telangana, ఆగస్టు 19 -- ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) జులై 2025 సెషన్ కోసం నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. అయ... Read More


ఏపీలో 'పీ4' అమలు ప్రారంభం - ఇప్పటివరకు 13 లక్షల కుటుంబాలు దత్తత, సీఎం చంద్రబాబు వంతుగా 250 కుటుంబాలు..!

Andhrapradesh, ఆగస్టు 19 -- కూటమి ప్రభుత్వం ప్రతి నిర్ణయమూ పేదలను దృష్టిలో పెట్టుకునే తీసుకుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 కార్యక్రమం... Read More